ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru: ఫేస్‌బుక్‌‌తో పరిచయం... రూ.2.50 లక్షలు స్వాహా

ABN, First Publish Date - 2022-05-27T17:34:03+05:30

ఫేస్‌బుక్‌ పరిచయంతో ఓ యువకుడు రెండు లక్షలు పోగొట్టుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ఫేస్‌బుక్‌ పరిచయంతో ఓ యువకుడు రెండు లక్షలు పోగొట్టుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఫేస్‌బుక్ పరిచయంతో యువకుడి ఖాతాలో నుంచి రూ.2.50 లక్షలు స్వాహా అయ్యాయి. గణేష్ అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన ఓ యువతితో కొన్ని రోజులుగా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో నెట్ బ్యాలెన్స్ కోసం యువతి ఖాతాకు గణేష్ రూ.20 జమ చేశాడు. అయితే  కాసేపటికి తన అకౌంట్‌లో నుంచి రూ.2.50 లక్షలు మాయమయ్యాయి. దీన్ని గుర్తించిన యువకుడు గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-27T17:34:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising