ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru: పోరస్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య

ABN, First Publish Date - 2022-04-20T16:32:13+05:30

జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ రసాయన పరిశ్రమ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ రసాయన పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో మరో 10 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఫ్యాక్టరీ ప్రమాద స్థలిలో నమూనాలు ఫోరెన్సిక్ బృందం సేకరించింది. పరిసర ప్రాంతంలో 14 రోజుల పాటు 144 సెక్షన్ అమలులోకి తీసుకువచ్చారు. కాగా ఫ్యాక్టరీని తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. 


Updated Date - 2022-04-20T16:32:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising