ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు: దేవినేని

ABN, First Publish Date - 2022-02-19T23:58:52+05:30

వైసీపీ పాలనలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని టీడీపీ నేత దేవినేని ఉమా తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ పాలనలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని టీడీపీ నేత దేవినేని ఉమా తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలపై రూ.11,600 కోట్ల భారం మోపారని దుయ్యబట్టారు. విద్యుత్‌ కోతలు ఉండవని చెప్పి రైతులను మోసం చేశారని విమర్శించారు. పక్క రాష్ట్రం నుంచి రూ.5 వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందన్నారు. యూనిట్ ఎంతకి కొంటున్నారో, ఎంతకిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రూ అప్‌ చార్జీలను పూర్తిగా నిలుపుదల చేయాలని దేవినేని ఉమా కోరారు.

Updated Date - 2022-02-19T23:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising