ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

East Godavari: 300 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-05-16T17:13:15+05:30

భూపతిపాలెం జలాశయం దగ్గర పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. స్మగ్లర్లు ఏవోబీ నుంచి గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: ఆంధ్రప్రదేశ్‎లో గంజాయి రవాణా ముఠా కలకలం రేపుతోంది. ఏవోబీ నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో స్మగ్లర్లు భూపతిపాలెం జలాశయం దగ్గర స్కార్పియోను వదిలి పరారయ్యారు. కారులో సుమారుగా 300 కిలోల గంజాయిని రంపచోడవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2022-05-16T17:13:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising