ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో బాదుడే బాదుడు

ABN, First Publish Date - 2022-04-24T06:58:25+05:30

వైసీపీ మూడేళ్ల పాలనలో చార్జీలు, పన్నులు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండపేట, ఏప్రిల్‌ 23: వైసీపీ మూడేళ్ల పాలనలో చార్జీలు,  పన్నులు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. శనివారం రాత్రి మండపేటలో నిర్వహించిన టీడీపీ గౌరవసభలో ఆయన మాట్లాడారు. అనంతరం విద్యుత్‌ చార్సీల పెంపును నిరసిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబాబు,  కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Updated Date - 2022-04-24T06:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising