ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురుగునీటి పారుదల వ్యవస్థ పటిష్టానికి కృషి

ABN, First Publish Date - 2022-11-30T01:07:47+05:30

రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా మురుగునీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. రాజమహేంద్రవరం దేవీచౌక్‌ నుంచి నల్లా ఛానల్‌ వరకూ రూ.238 లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు తుమ్మలావ అంబేడ్కర్‌ భవనం వద్ద మంత్రి రోజా, ఎంపీ భరత్‌రామ్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రూ.238 లక్షల పనులకు మంత్రి రోజా శంకుస్థాపన

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 29: రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా మురుగునీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. రాజమహేంద్రవరం దేవీచౌక్‌ నుంచి నల్లా ఛానల్‌ వరకూ రూ.238 లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు తుమ్మలావ అంబేడ్కర్‌ భవనం వద్ద మంత్రి రోజా, ఎంపీ భరత్‌రామ్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తుమ్మలోవ ముంపు నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు. 770 మీటర్ల పొడవు, 1.50 మీటర్ల వెడల్పు, ఎత్తుతో కూడిన స్టార్మ్‌ వాటర్‌ కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. వచ్చే ఆరు, ఏడు నెలల్లోనే పనులు పూర్తి చేయనున్నట్టు తెలిపారు. రుడా ఛైర్‌పర్సన్‌ షర్మిళారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ఎస్‌ఈ పాండురంగారావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T01:07:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising