ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడక గోదారి!

ABN, First Publish Date - 2022-05-16T07:03:16+05:30

కూనవరం రుద్రంకోట మధ్య గోదావరిలో పడవ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు గోదావరిలో కాలినడకన ప్రయాణించాల్సి వస్తోంది.

గోదావరిలో నుంచి వస్తున్న బాటసారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలినడక గోదావరి దాటేస్తున్నారు

 తగ్గిన నీటిమట్టం 

పడవ తిరిగేందుకు అనుకూలంగా లేదు 

కూనవరం, మే 15: కూనవరం రుద్రంకోట మధ్య గోదావరిలో పడవ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు గోదావరిలో కాలినడకన ప్రయాణించాల్సి వస్తోంది. వేసవి కాలం కావడంతో గోదావరి తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో కాలిరేవు ఏర్పడింది. దీంతో ప్రజలు గోదావరిలో కాలినడకనే అటుఇటు నడిచి వెళుతున్నారు. కచ్చులూరు బోట్‌ ప్రమాదం తరువాత జగన్‌ ప్రభుత్వం కూనవరం-రుద్రంకోట మధ్య గోదావరిలో తిరిగే పడవను నిషేధించింది. మూడేళ్లుగా ఇక్కడ పడవ అధికారికంగా తిరగడంలేదు. వారంరోజుల క్రితం పడవనడిపేందుకు అధికారులు వేలంపాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ గోదావరిలో నీటిమట్టం తక్కువగా ఉందని, పడవ తిరిగేందుకు అనుకూలంగా లేదని వేలంను రద్దు చేశారు. ప్రస్తుతం గోదావరిలో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ పైన వర్షాలు పడితే ఒక్కసారిగా గోదావరిలో నీళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇది గమనించకుండా వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులు జాగ్రత్తగా గోదావరి దాటాలి. 



Updated Date - 2022-05-16T07:03:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising