ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాడపల్లి హుండీల ఆదాయం రూ.48,37,141

ABN, First Publish Date - 2022-09-23T06:50:04+05:30

కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయంలో హుండీల ను మందేశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ శింగం రాధ, ఈవోలు ప్రసాదరాజు, సీహెచ్‌ సత్యనారాయణ పర్యవేక్షణలో గురువారం తెరిచి లెక్కించారు. 27 రోజులకు ప్రధాన హుండీల ద్వారా రూ.42,02,860, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ. 6,34,281... మొత్తం రూ.48,37,141 ఆదాయం లభించింది. బంగారం 21 గ్రాములు, వెండి 568 గ్రాములు, పలు దేశాల విదేశీ కరెన్సీ లభించినట్టు ఆలయ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బంగారం 21 గ్రాములు, వెండి 568 గ్రాముల కానుకలు

ఆత్రేయపురం, సెప్టెంబరు 22: కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయంలో హుండీల ను మందేశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ శింగం రాధ, ఈవోలు ప్రసాదరాజు, సీహెచ్‌ సత్యనారాయణ పర్యవేక్షణలో గురువారం తెరిచి లెక్కించారు. 27 రోజులకు ప్రధాన హుండీల ద్వారా రూ.42,02,860, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ. 6,34,281... మొత్తం రూ.48,37,141 ఆదాయం లభించింది. బంగారం 21 గ్రాములు, వెండి 568 గ్రాములు, పలు దేశాల విదేశీ కరెన్సీ లభించినట్టు ఆలయ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. క్షేత్ర పాలకుడు విశ్వేశ్వరస్వామి హుండీ ఆదాయం 27రోజులకు రూ.1,05,848 లభించింది. లెక్కింపులో బ్యాంకు సిబ్బంది, పోలీసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-23T06:50:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising