ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగులను నయవంచనకు గురిచేసిన సీఎం

ABN, First Publish Date - 2022-11-23T00:29:43+05:30

రాష్ట్రంలోని నిరుద్యోగులను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మో హన్‌రెడ్డి నయవంచనకు గురిచేశారని టీడీపీ కాకినాడజిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోకవరం, నవంబరు 22: రాష్ట్రంలోని నిరుద్యోగులను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మో హన్‌రెడ్డి నయవంచనకు గురిచేశారని టీడీపీ కాకినాడజిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ విమర్శించారు. ఐదోరోజు మంగళవారం మండల కేంద్రమైన గోకవరంలో నవీన్‌ పాదయాత్ర కొనసాగింది. మహిళలు నవీన్‌కు మంగళహారతులతో స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈసందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హ యాంలో ఇచ్చిన రూ.2000ల నిరుద్యోగ భృతిని నిలిపిపేసి వారి పొట్ట కొట్టారని దుయ్యబట్టారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ కొమరం శ్రావణి, టీడీపీ నాయకులు మంగరాతి రాము, పాలూరి బోస్‌, గునుపే భరత్‌, బత్తుల సత్తిబాబు, పులపర్తి బుజ్జి, పోసిన ప్రసాద్‌, చింతల రామకృష్ణ, రాయవరపు శ్రీనివాస్‌, చిటికెల పండు, ఆచంట రాజు, చీకట్ల వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:29:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising