ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-07-07T05:58:18+05:30

తుని, జూలై 6: వైసీపీ ప్రభుత్వం నిత్యవసర ధరలు పెంచి పేద, సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు విమర్శించారు. తుని ఉప్పరగూడెంలో బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో కృష్ణుడు మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా

తునిలో మహిళలతో మాట్లాడుతున్న కృష్ణుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు

తుని, జూలై 6: వైసీపీ ప్రభుత్వం నిత్యవసర ధరలు పెంచి పేద, సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు విమర్శించారు. తుని ఉప్పరగూడెంలో బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో కృష్ణుడు మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. మాజీ కౌన్సిలర్‌ సిద్దాంతపు సత్తిబాబు, కుక్కడపు బాలీజీ, మళ్ళ గణేష్‌, నెల్లిపూడి బ్రహ్మాజీ, వీవీజీ గుప్త, పాలిక శ్రీను, అప్పన రమేష్‌, దిబ్బ గోవిందు సాకా రామకృష్ణ, నరాలశెట్టి సత్య, పల్లెల హనుమంతు, మల్లిరెడ్డి చక్రఅప్పారావు, ఏలిశెట్టి వీరబాబు, బొద్దా సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:58:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising