ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-08-15T05:49:00+05:30

సామర్లకోట, ఆగస్టు 14: సామర్లకోట రైల్వే పోలీస్టేషన్‌ పరిధి జి.మేడపాడు రైల్వే యార్డు వద్ద ఆదివారం పట్టాలు దాటుతున్న సుమారు 38ఏళ్ల వ్యక్తిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట, ఆగస్టు 14: సామర్లకోట రైల్వే పోలీస్టేషన్‌ పరిధి జి.మేడపాడు రైల్వే యార్డు వద్ద ఆదివారం పట్టాలు దాటుతున్న సుమారు 38ఏళ్ల వ్యక్తిని వేగంగా వెళ్తు న్న రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే కీమెన్‌ బన్వర్‌లాల్‌ అందించిన సమాచారంతో రైల్వేపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యా ప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లోవరాజు తెలిపారు.

Updated Date - 2022-08-15T05:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising