ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు, రేపు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు

ABN, First Publish Date - 2022-11-18T23:17:15+05:30

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ లెవెల్‌ అధికారులు(బీఎల్‌వో)లతో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌ ఎం.కమల్‌సుందర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, నవంబరు 18: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ లెవెల్‌ అధికారులు(బీఎల్‌వో)లతో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌ ఎం.కమల్‌సుందర్‌ తెలిపారు. బీఎల్‌వోలు రెండు రోజులు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి క్లైములు స్వీకరిస్తారన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తగా ఓటు నమోదు, చేర్పులు, మార్పులు, ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు తమ ఆధార్‌ డేటాను ఎన్నికల డేటాతో లింక్‌ చేయడానికి బీఎల్‌వోలకు క్లైములు సమర్పించాలన్నారు.

Updated Date - 2022-11-18T23:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising