ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసలు నిందితులను వదిలి అమాయకులపై కేసులా!

ABN, First Publish Date - 2022-01-22T05:35:33+05:30

పుష్కర కాలువను ధ్వంసం చేసిన విషయంలో అసలు వారిపై కాకుండా అమాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట, జనవరి 21: పుష్కర కాలువను ధ్వంసం చేసిన విషయంలో అసలు వారిపై కాకుండా అమాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. ఇర్రిపాకలోని తన స్వగృహంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మికి అక్కడ పొలం ఉండటంతో ఆమెపై కేసు పెట్టడం సరికాదన్నారు. తానే ఇదంతా చేశానని జగ్గంపేట ఎస్‌ఐ దగ్గర అసలు వ్యక్తి ఒప్పుకున్నా కేసు నమోదు చేయకపోవడం విడ్డూరమన్నారు. ఎమ్మెల్యే చంటిబాబు, తాను పరస్పరం సహకరించుకుని ఈ మట్టి తవ్వకాలు జరిపించామని ఒక పుకారు షికారు చేస్తోందన్నారు. ఎమ్మెల్యేకు సంబంధం ఉందో లేదో తెలియదు కానీ తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. తరలించిన మట్టిని ఎక్కడ ఎందుకు ఉపయోగించారో విచారణ చేయాలని కలెక్టర్‌ను కోరారు.


 
 

Updated Date - 2022-01-22T05:35:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising