ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పన్నుల భారంతో వ్యాపారస్తులు విలవిల’

ABN, First Publish Date - 2022-12-31T01:14:30+05:30

‘ఇదేం ఖర్మ వ్యాపార స్తులకు’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని టీడీపీ కార్యా లయం నుంచి రాజగోపాల్‌ సెంటరు వరకు ఆ పార్టీ రామ చంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్ర హ్మణ్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామచంద్రపురం, డిసెంబరు 30: ‘ఇదేం ఖర్మ వ్యాపార స్తులకు’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని టీడీపీ కార్యా లయం నుంచి రాజగోపాల్‌ సెంటరు వరకు ఆ పార్టీ రామ చంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్ర హ్మణ్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ‘సైకో పోవాలి -సైకిల్‌ రావాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్కల రిష్వంత్‌రాయ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు, వాణిజ్య విభా గం రాష్ట్ర నాయకులు బోళ్ల వెంకటరమణ, కర్రి రామస్వామి, బోనం బాబు, నియోజకవర్గ కార్యదర్శి ఉడతా రాజ్‌కుమార్‌, నాయకులు కొమరిన వీర్రాజు, గరికపాటి సూర్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కడియాల రాఘవన్‌, కార్యదర్శి నం డూరి ఫణికుమార్‌ చింతపల్లి వీరభద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising