ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-08-17T06:00:29+05:30

ఏలేశ్వరం, ఆగస్టు 16: మండలంలోని జె.అన్నవరం గ్రామానికి చెందిన దంతులూరి లక్ష్మీసౌమ్య (21) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సీహెచ్‌.విద్యాసా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలేశ్వరం, ఆగస్టు 16: మండలంలోని జె.అన్నవరం గ్రామానికి చెందిన దంతులూరి లక్ష్మీసౌమ్య (21) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సీహెచ్‌.విద్యాసాగర్‌ తెలిపారు. వివరాల ప్రకారం.. లక్ష్మీసౌమ్య ఏలేశ్వరంలోని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఈనెల 4న ఆమె పరీక్షలకు హాజరయ్యే నిమిత్తం ఇంటినుంచి కళాశాలకు వెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి ంది. తిరిగి చేరుకోకపోవడంతో లక్ష్మీసౌమ్య సోదరుడు విజయదుర్గాప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని తెలిపారు. 

Updated Date - 2022-08-17T06:00:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising