ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నష్టాల నమోదుకు ప్రత్యేక బృందాలు

ABN, First Publish Date - 2022-05-19T06:03:50+05:30

అసాని తుఫాన ప్రభావంతో కోనసీమ జిల్లాలో నష్టపోయిన అంతర పంటల నమోదుకు మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఉద్యానవన అధికారి ఎన్‌.మల్లికార్జునరావు పేర్కొన్నారు. మండలంలోని ఉచ్చిలి, వద్దిపర్రు, వెలిచేరు తదితర గ్రామాల్లో నష్టపోయిన అరటి పంటను బుధవారం ఆయన పరిశీలించారు.

ఉచ్చిలిలో నేలవాలిన ఆరటి తోటను పరిశీలిస్తున్న మల్లికార్జునరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జిల్లా ఉద్యానవన శాఖాధికారి మల్లికార్జునరావు

ఆత్రేయపురం, మే 18: అసాని తుఫాన ప్రభావంతో కోనసీమ జిల్లాలో నష్టపోయిన అంతర పంటల నమోదుకు మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఉద్యానవన అధికారి ఎన్‌.మల్లికార్జునరావు పేర్కొన్నారు. మండలంలోని ఉచ్చిలి, వద్దిపర్రు, వెలిచేరు తదితర గ్రామాల్లో నష్టపోయిన అరటి పంటను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టపోయిన రైతుల జాబితాలు, పంట నష్టాలను ఈ బృందం పరిశీలించి నివేదికను కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తుందని తెలిపారు. అనంతరం రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. పర్యటనలో ఉద్యానవన శాఖ మండల అధికారి అమరనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T06:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising