ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూర్పుగోదావరి: అధికారంలోకి రాగానే మిల్లర్లపై చర్యలు: AP BJP రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ABN, First Publish Date - 2022-05-16T19:07:57+05:30

తాము అధికారంలోకి రాగానే బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పుగోదావరి (kakinada): తాము అధికారంలోకి  రాగానే  బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై  చర్యలు తీసుకుంటామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ జేఎన్‌టీయూ సమీపంలో మసీదు స్థలం కోర్టు పరిధిలో ఉందని, దానిపై కాకినాడ నగర ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం  తప్ప ఉత్తరాంధ్ర , రాయలసీమలో ఒక్క ప్రాజెక్ పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసులను వెంట బెట్టుకుని గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేపట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. వైసీపీకి తామే నిజమైన ప్రతిపక్షం అని సోము వీర్రాజు పేర్కొన్నారు.

Updated Date - 2022-05-16T19:07:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising