ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఈబీ జేడీగా సోమశేఖరరావు బాధ్యతలు

ABN, First Publish Date - 2022-12-22T00:35:02+05:30

సారాపై 94932 06171కు 24గంటలూ ఫిర్యాదు చేయవచ్చ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం, డిసెంబరు21(ఆంధ్రజ్యోతి) : రాజమహేంద్రవరం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) జాయింట్‌ డైరెక్టర్‌గా పి.సోమశేఖరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన రమాదేవి ఎస్పీగా పదోన్నతిపై వెళ్లిన సంగతి తెలిసిందే. సోమశేఖరరావు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో సారా తయారీని అరికడతానన్నారు. సారా తయారీకి అవసరమైన ముడిసరుకు లు బెల్లం తదితర పదార్ధాలు అమ్మినా, పెట్టుబడిపెట్టినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా స్థాయిలో కంట్రోలు రూమ్‌ నంబర్‌ 94932 06171కు సారాపై 24గంటలూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Updated Date - 2022-12-22T00:38:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising