ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి

ABN, First Publish Date - 2022-01-22T04:56:09+05:30

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని టీ డీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృ ష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనపర్తి, జనవరి 21: కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని టీ డీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృ ష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలోని రామవరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారిక గణాంకాల ప్రకారం గడిచిన 20 రోజుల్లో కొవిడ్‌ వ్యాప్తి 26శాతం పెరిగిందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయు లతోపాటు వారి కుటుంబ సభ్యులు కొవిడ్‌ బారిన పడే ప్రమాదమున్నందున నెలాఖరు వరకు సెలవులు ప్రకటించా లన్నారు. టీడీపీ నాయకులు కర్రి వెంకటరామారెడ్డి, నల్ల మిల్లి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T04:56:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising