నేడు సమాచార హక్కు సంఘం అధ్యక్షుడి పర్యటన
ABN, First Publish Date - 2022-05-23T06:22:16+05:30
భానుగుడి (కాకినాడ), మే 22: సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.గంగాధర్ సోమవారం కాకినాడలో పర్యటిస్తారని జిల్లా కన్వీనర్
భానుగుడి (కాకినాడ), మే 22: సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.గంగాధర్ సోమవారం కాకినాడలో పర్యటిస్తారని జిల్లా కన్వీనర్ షేక్ అబ్ధుల్ ఖాదర్ జిలానీ భాషా తెలిపారు. ఉదయం జడ్పీ కార్యాలయంలో రికార్డులు చూస్తారని, బాధితుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.
Updated Date - 2022-05-23T06:22:16+05:30 IST