ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారు

ABN, First Publish Date - 2022-05-23T06:50:33+05:30

రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని తెలుగు రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంగవరం, మే 22: రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని తెలుగు రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు అన్నారు. గంగవరంలో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ ఉదంతంపై ముఖ్యమంత్రిగాని మంత్రిగాని ప్రకటనలు చేయకపోవడం శోచనీయమన్నారు.  ఆమదాళబంద ఎంపీటీసీ పండా ఆదినారాయణ, మండల ప్రధాన కార్యదర్శి బానుప్రకాష్‌, టీడీపీ నాయకులు వీరబాబు, కృష్ణ, చినబాబు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-05-23T06:50:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising