ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఎన్‌.పట్నం చెరువు గొడవపై ఎంపీడీవోకు కలెక్టర్‌ నోటీసులు

ABN, First Publish Date - 2022-05-25T05:55:01+05:30

రౌతులపూడి, మే 24: మండంలోని ఎన్‌ఎన్‌.పట్నం గ్రామం సీతయ్యమ్మ చెరువులో ఎటువంటి అనుమతి లేకుండా ఓ వైసీపీ నేత చేపల పెంపకానికి లీజుకు ఇచ్చాడు. చేపలు పట్టుకునేందుకు చెరువులో నీరు తీసివేస్తుడంగా రైతులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రౌతులపూడి, మే 24: మండంలోని ఎన్‌ఎన్‌.పట్నం గ్రామం  సీతయ్యమ్మ చెరువులో ఎటువంటి అనుమతి లేకుండా ఓ వైసీపీ నేత చేపల పెంపకానికి లీజుకు ఇచ్చాడు. చేపలు పట్టుకునేందుకు చెరువులో నీరు తీసివేస్తుడంగా రైతులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనానికి కలెక్టర్‌ కృతికా శుక్లా స్పందించి ఎంపీడీవో గోవిందుకు నోటీసులు జారీ చేశారు. రైతులు వద్దన్నా చెరువులో నీరు ఎందుకు తీశా రనే దానిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-05-25T05:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising