ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రొడ్డా భవానీది ప్రభుత్వ హత్యే’

ABN, First Publish Date - 2022-08-10T06:54:21+05:30

చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ బలవన్మరణం రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం రూరల్‌, ఆగస్టు 9: చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ బలవన్మరణం రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ ఆరోపించారు. భవానీ కేసును తప్పుదారి పట్టించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు. ఈ కేసును హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, వైసీపీ నాయకుడు దంగేటి రాంబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండు చేశారు. ప్రభాకర్‌తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ బృందం మంగళ వారం కామనగరువులోని భవానీ కుటుంబ సభ్యులను పరామర్శించింది. కమిటీ సభ్యులు కోనాల లాజర్‌, ఎం.జాన్‌రాజు, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి గెడ్డం రవీంద్రబాబు, శివప్రసాద్‌, బొంతు రమణ, జిల్లెల్ల మనోహర్‌, మచ్చా నాగయ్య, అమలదాసు బాబూరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-10T06:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising