ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2022-09-10T06:24:52+05:30

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మండలంలోని జి.రాగంపేట గ్రామ శివారులో ఓ పంచాయతీ కార్మికుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వడ్లమూరు గ్రామానికి చెందిన ఎం.ఆదినారాయణ (70) తన విధులను నిర్వర్తించేందుకు వడ్లమూరు నుంచి జి.రాగంపేట గ్రామానికి సైకిల్‌పై వస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దాపురం, సెప్టెంబరు 9: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మండలంలోని జి.రాగంపేట గ్రామ శివారులో ఓ పంచాయతీ కార్మికుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వడ్లమూరు గ్రామానికి చెందిన ఎం.ఆదినారాయణ (70) తన విధులను నిర్వర్తించేందుకు వడ్లమూరు నుంచి జి.రాగంపేట గ్రామానికి సైకిల్‌పై వస్తున్నాడు. ఇంతలో వెనకవైపు నుంచి గుర్తుతెలియని వాహనం ఆదినారాయణను బలంగా ఢీకొనడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదినారాయణ జ.రాగంపేట పంచాయతీలో కాంట్రాక్టు విధానంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ఇద్దరు కుమారులున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి ఎస్‌ఐ మురళీమోహన్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-09-10T06:24:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising