ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీ సర్వే పనులు వేగవంతం : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-07-06T07:14:37+05:30

జిల్లాలో జగనన్న భూహక్కు, భూ రక్షా కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న రీసర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా అధి కారులను ఆదేశించారు.

సమావేశంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ సిటీ, జూలై 5: జిల్లాలో జగనన్న భూహక్కు, భూ రక్షా కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న రీసర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా అధి కారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ ఇలాక్కియా, రెవెన్యూ, సర్వేశాఖల అధికారులతో కలిసి కలెక్టర్‌తోపాటు సర్వే పనులను సమీక్షించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వే ఆఫ్‌ ఇండియా సహ కారంతో జరుగుతున్న ఈ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కాకినాడ డివిజన్‌ డ్రోన్‌ సర్వే పనులు ఈ నెలాఖరు నాటికి, పెద్దాపురం డివిజన్‌ సర్వే పనులు అక్టోబరు చివరికి పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో సర్వే ఏడీ బి లక్ష్మీనారాయణ, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు బీవీ రమణ, జె సీతారామారావు, పెద్దాపురం డీఐవోఏఎస్‌ ఎం జ్యోషిల పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T07:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising