ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

70 వేల పాఠ్య పుస్తకాలు గొడౌన్లలోనే

ABN, First Publish Date - 2022-08-09T07:06:07+05:30

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), ఆగస్టు 8 : పాఠశాలలు తెరచి నెలరోజులు దాటేసింది. కానీ ఇంకా పాఠ్యపుస్తకాలు పూర్తిగా పాఠశాలలకు చేరలేదు. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌ సమీపంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కార్యాలయం ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటికీ ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నాయి. మొత్తం పాత తూర్పుగోదావరి జిల్లాకు 36,94,040 పుస్తకాలు అవ సరం. ఇప్పటివరకూ 36,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), ఆగస్టు 8 : పాఠశాలలు తెరచి నెలరోజులు దాటేసింది. కానీ ఇంకా పాఠ్యపుస్తకాలు పూర్తిగా  పాఠశాలలకు చేరలేదు. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌ సమీపంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కార్యాలయం ఉంది.  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటికీ ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నాయి. మొత్తం పాత తూర్పుగోదావరి జిల్లాకు 36,94,040 పుస్తకాలు అవ సరం. ఇప్పటివరకూ 36,23,993 పుస్తకా లు పంపిణీ అయ్యాయి. ఇవి కూడా పూ ర్తి పాఠశాలలకు చేరలేదు. వాటితో ఇంకా 70,.047 పుస్తకాలు ప్రభుత్వ పాఠ్యపుస్తకా ల విక్రయ కార్యాలయం గొడౌన్‌లోనే ఉండిపోయాయి. మరో వారంరోజుల్లో మొత్తం చేరతాయని అధికారులు చెబుతున్నారు.  కాకినాడ, కోనసీమ జిల్లాలకు కూడా చేరవలసి ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ఏజెన్సీలకి అసలు పుస్తకాలు వెళ్లకపోవ డం గమనార్హం. కొవ్వూరు డివిజన్‌కు తాడేపల్లిగూడెంలోని  ప్రభుత్వ పుస్తక విక్రయ కార్యాలయం నుంచి సరఫరా కావలసి ఉంది.

Updated Date - 2022-08-09T07:06:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising