ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇబ్బందులు తాళ్లలేక ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-16T06:39:50+05:30

రాజమహేంద్రవరం తాడితోట రెల్లిపేటలో ఓ మహిళ ఇబ్బందులు తాళ్లలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, మే 15: రాజమహేంద్రవరం తాడితోట రెల్లిపేటలో ఓ మహిళ ఇబ్బందులు తాళ్లలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన వై.భవాని(40) భర్త చనిపోవడం, అటుపై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తన కుమార్తెకు వివాహం చేసింది. అయితే కుమార్తె భర్తతో విడాకులు తీసుకుని పుట్టింటికి రావడం వంటి సమస్యలతో భవాని సతమతమౌతోంది. ఈ నేపథ్యంలో భవాని పుట్టిల్లు రాజమహేంద్రవరం రెల్లిపేటకు వచ్చి తన తల్లి పైరమ్మకు చెప్పుకుంది. శనివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీనిని గమనించిన తల్లి వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న భవాని పరిస్థితి విషమించి ఆదివారం సాయంత్రం మృతిచెందింది. ఈ మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-16T06:39:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising