ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-05-24T06:40:43+05:30

మండపేట నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని కోనసీమ జిల్లా కమిటీ సమీక్ష సమావేశంలో కోరినట్టు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మండపేట, మే 23: మండపేట నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని కోనసీమ జిల్లా కమిటీ సమీక్ష సమావేశంలో కోరినట్టు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చెప్పారు. సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జోగి రమేష్‌, మంత్రులు పినిపే విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్స సమావేశంలో సమస్యలను మంత్రులకు, అధికారులకు వివరించానన్నారు. రాయవరం మండలంలో 1156మందికి ఏడాదిన్నర నుంచి ఇళ్ల పట్టాలు ఇవ్వ డం లేదని, మండపేట మండలం వెలగతోడులో గత ప్రభుత్వం ఇచ్చిన 208 ఇళ్ల పట్టాలను తీసుకుని,ఇప్పటివరకు వారికి పట్టాలు ఇవ్వలేదన్నారు. అలాగే తదితర సమస్యలు మంత్రులకు వివరించానన్నారు. సమస్యల పరిష్కారానికి ఇన్‌చార్జి మంత్రి జోగి రమేష్‌ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. 




Updated Date - 2022-05-24T06:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising