ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పీఆర్సీపై మొండి వైఖరి విడనాడాలి’

ABN, First Publish Date - 2022-01-24T06:05:05+05:30

ఉద్యోగులు, ఉపా ధ్యాయుల వేతన సవరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, జనవరి 23: ఉద్యోగులు, ఉపా ధ్యాయుల వేతన సవరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. పీఆర్సీ కమిషనర్‌ ఇచ్చిన నివే దికను పక్కన పెట్టి ఉద్యోగుల అభిప్రాయాలను పరిగ ణనలోనికి తీసుకోకుండా సీఎస్‌ కమిటీతో తమకు కావ లసిన విధంగా రిపోర్టు రాయించుకుని అమలు చేయ డం దారుణమన్నారు.  ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్‌  సమావేశమై సమస్యలు పరిష్కరించాలని సూచించారు. 



Updated Date - 2022-01-24T06:05:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising