ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పోలవరం’ అవినీతిపై సీబీఐ విచారణ జరగాలి

ABN, First Publish Date - 2022-08-10T06:22:26+05:30

ఆదివాసీల మనుగడను దెబ్బతీస్తూ పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల పునరావాసం, భూ పరిహారాల పేరుతో జరిగిన కోట్లా ది రూపాయల అవినీతిపై సీబీఐ విచారణ జరగాలని ఆదివాసీ మహాసభ డి మాండ్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంపచోడవరం, ఆగస్టు 9: ఆదివాసీల మనుగడను దెబ్బతీస్తూ పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల పునరావాసం, భూ పరిహారాల పేరుతో జరిగిన కోట్లా ది రూపాయల అవినీతిపై సీబీఐ విచారణ జరగాలని ఆదివాసీ మహాసభ డి మాండ్‌ చేసింది. రంపచోడవరంలో మంగళవారం ఆదివాసీ మహాసభ ఆధ్వ ర్యంలో జరిగినఆదివాసీ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు విచ్చేసి మాట్లాడారు. గిరిజన హక్కుల పరిరక్షణలో పాలకులు విఫలమయ్యారని, అధికారులు సైతం గిరిజనుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినారపు సూర్యనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో గిరిజన హక్కులన్నీ కొట్టుకుపోతున్నాయన్నారు. ఆలిండియా ట్రైబల్‌ మంచ్‌ ఇన్‌చార్జి సుందరరామరాజు, మానవ హక్కుల కేంద్రం కార్యదర్శి బాలు అక్కిస, న్యాయవాది ఏవీ సత్యనారాయణ దోపిడీ, భూ బదలాయింపులు తదితర అంశాలను వివరించారు. మన్యంలో తొలి తిరుగుబాటు నాయకుడు కారం తమ్మన్నదొర వారసురాలిని సత్కరించారు.  

Updated Date - 2022-08-10T06:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising