ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం

ABN, First Publish Date - 2022-01-23T05:15:18+05:30

గొల్లప్రోలు రూరల్‌, జనవరి 22: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. గొల్లప్రోలు మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీలకు నూతనంగా వచ్చిన 24 ట్రైసైకిళ్లు(చెత్తరిక్షాలు), 144 డస్ట్‌బిన్లు, ఏడు

గొల్లప్రోలులో ఫాగింగ్‌ మిషన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే దొరబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు

గొల్లప్రోలు రూరల్‌, జనవరి 22: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. గొల్లప్రోలు మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీలకు నూతనంగా వచ్చిన 24 ట్రైసైకిళ్లు(చెత్తరిక్షాలు), 144 డస్ట్‌బిన్లు, ఏడు ఫాగింగ్‌ మిషన్లును ఆయన ఆయా గ్రామ సర్పంచులు, కార్యదర్శులకు అందజేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో గొల్లప్రోలు జడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగలోవరాజు, వైసీపీ మండలాధ్యక్షుడు అరిగెల రామయ్యదొర, కడిమిశెట్టి భాస్కరరెడ్డి, ఎంపీడీవో హరిప్రియ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising