ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు రక్షణేది: బండారు

ABN, First Publish Date - 2022-03-16T06:45:58+05:30

వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ కరువైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావులపాలెం రూరల్‌, మార్చి 15: వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ కరువైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు. వెదిరేశ్వరంలో మంగళవారం నిర్వహించిన గౌరవసభలో బండారు, అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్‌, అమలాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, టీడీపీ తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న పాలనతో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పేదప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అంద డం లేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-16T06:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising