ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘శాస్త్రవేత్తల సూచనలను రైతులు పాటించాలి’

ABN, First Publish Date - 2022-12-12T23:57:22+05:30

తుఫాను కారణంగా నేలవాలిన, కోత కోసినవరి పనలు గింజలు మొలకెత్తడం, రంగుమారడం వంటి విషయాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన సూచనలను రైతులు తప్పక పాటించాలని ఏరువాక కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చల్లా నరసింహారావు సూచించారు. పనలపై కంకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దాపురం, డిసెంబరు 12: తుఫాను కారణంగా నేలవాలిన, కోత కోసినవరి పనలు గింజలు మొలకెత్తడం, రంగుమారడం వంటి విషయాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన సూచనలను రైతులు తప్పక పాటించాలని ఏరువాక కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చల్లా నరసింహారావు సూచించారు. పనలపై కంకుల మీద పడేటట్టు ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలన్నారు. అలాగే వరిపైరు నూర్చే సమయంలో కళ్లాల్లో ధాన్యం తడిసినట్లయితే ఎండబెట్టడానికి వీలుకాని పక్షంలో ఉప్పు కలిపి ధాన్యాన్ని పోగుపెట్టానట్లయితే ధాన్యం పాడవకుండా నిల్వ చేసుకోవచ్చని సూచన చేశారు. రైతులు తమ సందేహాలను వ్యవసాయ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోవాలన్నారు.

Updated Date - 2022-12-12T23:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising