ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర పీసీసీ రిటర్నింగ్‌ అధికారిగా పళ్లంరాజు

ABN, First Publish Date - 2022-01-29T06:53:21+05:30

ఆర్గనైజేషనల్‌ ఎలక్షన్‌- 2022 నిర్వహించడానికిగాను మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ రిటర్నింగ్‌ అధికారిగా కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజును నియమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ సిటీ, జనవరి 28: ఆర్గనైజేషనల్‌ ఎలక్షన్‌- 2022 నిర్వహించడానికిగాను మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ రిటర్నింగ్‌ అధికారిగా కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజును నియమించారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా కాం గ్రెస్‌ కమిటీ సెంట్రల్‌ ఎలక్షన్‌ అధారి టీ చైర్మన్‌, మాజీ ఎంపీ మధుసూదన్‌ మిస్త్రీ శుక్రవారం నియామకపత్రం జారీ చేశారు. ఈమేరకు సభ్యత్వ నమోదును పర్యవేక్షించడానికి, పూర్తి సమాచారం పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీకి పంపేలా చూడాలని ఆ నియామక పత్రంలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా మీకు కేటాయించిన రాష్ట్రానికి వెళ్లి షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికల వివిధ దశలను పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2022-01-29T06:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising