ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాభివృద్ధికి రూ.14.9 లక్షల విరాళం

ABN, First Publish Date - 2022-05-24T06:07:07+05:30

ఏడిద రోడ్డులోని వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల అభివృద్ధికి పట్టణానికి చెందిన మాధవి ఎడిబుల్‌ అయిల్స్‌ అధినేత, యువపారిశ్రామికవేత్త వేగుళ్ల చైతన్యబాబు (సేతు) రూ.14.9 లక్షల విరాళం ప్రకటించారు.

చెక్కు అందజేస్తున్న ఎంపీ బోస్‌, ఎమ్మెల్సీ త్రిమూర్తులు, చైతన్యబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండపేట, మే 23: ఏడిద రోడ్డులోని వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల అభివృద్ధికి పట్టణానికి చెందిన మాధవి ఎడిబుల్‌ అయిల్స్‌ అధినేత, యువపారిశ్రామికవేత్త వేగుళ్ల చైతన్యబాబు (సేతు) రూ.14.9 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సమక్షంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో కోనసీమ జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన అధ్యక్షుడు వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పతివాడ నూకదుర్గారాణీ, కౌన్సిలర్‌ సరస్వతి, విద్యా కమిటీ కమిటీ చైర్‌పర్సన కోరుకొండ సత్యయేసుమణి, హెచ్‌ఎం సల్మాన్‌రాజు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఈవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising