ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1,11,116 విరాళం

ABN, First Publish Date - 2022-01-22T06:21:46+05:30

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద ట్రస్టుకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన టి.బాలకృష్ణ, మాణిక్యలక్ష్మి దంపతులు రూ.1,11,116 నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, జనవరి 21: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద ట్రస్టుకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన టి.బాలకృష్ణ, మాణిక్యలక్ష్మి దంపతులు రూ.1,11,116 నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం అందజేశారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు దాతలకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. శుక్రవారం వివిధ ప్రాంతాలనుంచి భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి ఒక్కరోజు ఆదాయం రూ.51,858 లభించినట్టు ఈవో తెలిపారు. 



Updated Date - 2022-01-22T06:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising