ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సరీ సందర్శించిన తెలంగాణ ఐఏఎస్‌

ABN, First Publish Date - 2022-12-07T02:10:40+05:30

కడియం మండలం బుర్రిలంకలోని రత్నం అయ్యప్పకు చెందిన ఏకెఎస్‌వీ నర్సరీని మంగళవారం తెలంగాణ ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌, అచల దంపతులు సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడియం, డిసెంబరు 6: కడియం మండలం బుర్రిలంకలోని రత్నం అయ్యప్పకు చెందిన ఏకెఎస్‌వీ నర్సరీని మంగళవారం తెలంగాణ ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌, అచల దంపతులు సందర్శించారు. ఫల, పుష్ప, ఆర్నమెంటల్‌, ఇండోర్‌, ఔట్‌డోర్‌ తదితర పలు రకాల మొక్కలు, పెంపకం, నర్సరీ వ్యవస్థ వంటి విషయాలపై అయ్యప్పను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏపీ ఇరిగేషన్‌ ఎస్‌ఈ కె నరసింహమూర్తి, ఈఈ గోదావరి డివిజన్‌ ఆర్‌ కే విశ్వేశ్వరరావు, నర్సరీ రైతులు తాడాల వెంకటేశ్వరరావు, రత్నం దొరబాబులు ఉన్నారు.

Updated Date - 2022-12-07T02:10:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising