ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో 217 వల్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు: నాదేండ్ల

ABN, First Publish Date - 2022-02-18T17:47:25+05:30

జీవో 217 వల్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారని జనసేన నేత నాదేండ్ల అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: మత్స్యకారులకు భరోసా కోసం జనసేన అభ్యున్నతి యాత్ర చేస్తోంది. ఇందులో భాగంగా రాజమండ్రి, రావులపాలెం మండలం ఈతకోటలో పర్యటిస్తున్న జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ జీవో 217 వల్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారని, వెంటనే ప్రభుత్వం ఆ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తీరప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారుల సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. ఈనెల 20వ తేదీన సమగ్రమైన నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అందిస్తామన్నారు. నరసాపురంలో జరగబోయే బహిరంగ సభ ద్వారా మత్స్యకారులకు భరోసా కల్పిస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-02-18T17:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising