ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల భవిష్య నిధిపై సమగ్ర దర్యాప్తు జరపాలి

ABN, First Publish Date - 2022-07-01T06:36:32+05:30

ఉద్యోగుల భవిష్య నిధి రూ.800 కోట్ల సొమ్మును వారి ప్రమేయం లేకుండా ప్రభుత్వం విత్‌డ్రా చేయడం ఆందోళనకరమని దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ డిమాండ్‌


 నల్లజర్ల జూన్‌ 30: ఉద్యోగుల భవిష్య నిధి రూ.800 కోట్ల సొమ్మును వారి ప్రమేయం లేకుండా ప్రభుత్వం విత్‌డ్రా చేయడం ఆందోళనకరమని దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు. నల్లజర్ల మండలం చోడవరం,తెలికిచర్ల హైస్కూళ్లను  గురువారం సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వ జారీ చేసిన జీవో 117 వెంటనే రద్దు చేయాలన్నారు.ప్రభుత్వం   ఉపాధ్యాయుల వ్యతిరేక విధానాలను విడాలన్నారు.ఆయన వెంట యూటీఎఫ్‌ అధ్యక్షుడు సిహెచ్‌ మనోహర్‌ కుమార్‌,ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి మురళీధర్‌,కోఽశాధికారి కృష్ణబాలాజీ,గోపిచంద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-07-01T06:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising