ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలేరు కాలువలో వ్యక్తి గల్లంతు

ABN, First Publish Date - 2022-05-24T06:22:21+05:30

గ్రామ శివారు ఏలేరు కాలువలో పడి రౌతులపూడికి చెందిన జిగిరెడ్డి నాగన్నదొర (50) గల్లంతయ్యాడు. సోమవారం ఉదయం తాపీపని నిమిత్తం నాగన్నదొర పిఠాపురం వెళ్లాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రౌతులపూడి, మే 23: గ్రామ శివారు ఏలేరు కాలువలో పడి రౌతులపూడికి చెందిన జిగిరెడ్డి నాగన్నదొర (50) గల్లంతయ్యాడు. సోమవారం ఉదయం తాపీపని నిమిత్తం నాగన్నదొర పిఠాపురం వెళ్లాడు. తిరిగి రౌతులపూడి వస్తుండగా కాలువలో స్నానం చేయడానికి దిగి జారి గల్లంతయ్యాడు. యువకులు గాలిస్తున్నారు.

Updated Date - 2022-05-24T06:22:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising