ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానాడును విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-24T06:44:03+05:30

ఒంగోలులో ఈనెల27,28 తేదీల్లో జరిగే టీడీపీ మహానాడును విజయవంతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, మే 23: ఒంగోలులో ఈనెల27,28 తేదీల్లో జరిగే టీడీపీ మహానాడును విజయవంతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి 500మంది నాయకులు, కార్యకర్తలు మహానాడులో పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు కోరారు. సమావేశంలో మండల శాఖల అధ్యక్షులు దెందుకూరి సత్తిబాబురాజు, మల్లుల పోలయ్య, అరిగెల నానాజీ, తిక్కిరెడ్డి నేతాజీ, కర్రి దత్తుడు, మట్టా మహలక్ష్మిప్రభాకర్‌, బొర్రా ఈశ్వరరావు, బత్తుల సాయి, కుసుమ సూర్యమోహనరావు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-24T06:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising