ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్తయిన సత్యదేవుని బంగారు ఆభరణాల తనిఖీ ప్రక్రియ

ABN, First Publish Date - 2022-05-28T06:08:12+05:30

రత్నగిరివాసుడైన సత్యదేవుని సన్నిధిలో బంగారు ఆభరణాల తనిఖీ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. దేవదాయ శాఖ కమిషనరు ఆదేశాలతో జ్యువెల్లరీ వెరిఫికేషన్‌ అధికారిణి అల్లు దుర్గాభవాని జనవరిలో కొన్నింటిని తనిఖీ చేశారు.

బంగారు ఆభరణాలను తనిఖీ చేస్తున్న జేవీవో దుర్గాభవాని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, మే 27: రత్నగిరివాసుడైన సత్యదేవుని సన్నిధిలో బంగారు ఆభరణాల తనిఖీ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. దేవదాయ శాఖ కమిషనరు ఆదేశాలతో జ్యువెల్లరీ వెరిఫికేషన్‌ అధికారిణి అల్లు దుర్గాభవాని జనవరిలో కొన్నింటిని తనిఖీ చేశారు. బ్యాంకు లాకర్లు, అర్చకుల ఆధీనంలో ఉన్న మిగిలిన ఆభరణాలను శుక్రవారం తనిఖీ చేసి రికార్డులపరంగా సరిపోయాయని దుర్గాభవాని తెలిపారు. ఈవో త్రినాథరావు, సహాయ కమిషనర్‌ రమేష్‌బాబు, సూపరింటెండెంట్‌ అనకాపల్లి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T06:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising