ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్తంభంపై నుంచి పడి లైన్‌మన్‌ మృతి

ABN, First Publish Date - 2022-02-23T06:27:57+05:30

రాజమహేంద్రవరం సంజీవయ్య నగర్‌లో విద్యుత్‌ స్తంభంపై మరమ్మతులు చేసి దిగుతుండగా నిచ్చెన జారి కింద పడి లైన్‌మెన్‌ మృతిచెందాడు త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 22: రాజమహేంద్రవరం సంజీవయ్య నగర్‌లో విద్యుత్‌ స్తంభంపై మరమ్మతులు చేసి దిగుతుండగా నిచ్చెన జారి కింద పడి లైన్‌మెన్‌ మృతిచెందాడు త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం పిడింగొయ్యి గ్రామానికి చెందిన బి.రాజమోహన్‌(40) విద్యుత్‌ శాఖలో లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. సంజీవయ్యనగర్‌లో లైన్‌ రిపేరు చేసేందుకు స్తంభం ఎక్కిన అతను పని ముగించుకుని దిగుతుండగా కిందపడడంతో తలకు తీవ్రగాయమైంది. వెంటనే సహచర సిబ్బంది అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. రాజమోహన్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. ఏఈ ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-02-23T06:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising