ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బీసీలను గౌరవించింది టీడీపీ మాత్రమే’

ABN, First Publish Date - 2022-12-07T00:20:13+05:30

బీసీ సామాజికవర్గాన్ని అన్ని విధాల గౌరవించి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పిల్లి సత్తిబాబులు పేర్కొన్నారు. కరప శివారు పేపకాయలపాలెంలో మంగళవారం వారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరప, డిసెంబరు 6: బీసీ సామాజికవర్గాన్ని అన్ని విధాల గౌరవించి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పిల్లి సత్తిబాబులు పేర్కొన్నారు. కరప శివారు పేపకాయలపాలెంలో మంగళవారం వారు మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం టీడీపీ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ బుంగా సింహాద్రి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:20:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising