ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారదర్శకంగా సమగ్ర భూసర్వే

ABN, First Publish Date - 2022-01-20T05:12:34+05:30

పిఠాపురం రూరల్‌, జనవరి 19: సమగ్ర భూ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ సూచించారు. మండలంలోని రాపర్తి గ్రామంలో డ్రోన్ల ద్వారా జరుగుతున్న రీసర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. అన్ని భూముల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా

రాపర్తిలో డ్రోన్ల ద్వారా రీసర్వేను పరిశీలిస్తున్న ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ

పిఠాపురం రూరల్‌, జనవరి 19: సమగ్ర భూ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ సూచించారు. మండలంలోని రాపర్తి గ్రామంలో డ్రోన్ల ద్వారా జరుగుతున్న రీసర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. అన్ని భూముల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చూడాలన్నారు. అంతకుముందు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. ప్రయోగాత్మకంగా రీ సర్వే నిర్వహించిన ఇల్లింద్రాడ గ్రామానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల నిర్వహణను ఆయన మాధవపురం గ్రామ సచివాలయంలో ప్రారంభించారు. ఆర్డీవో వెంట పిఠాపురం తహశీల్దార్‌ వరహాలయ్య, సర్వేయర్‌ సత్యనారాయణ తదితరులున్నారు.

Updated Date - 2022-01-20T05:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising