ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 77 అర్జీలు

ABN, First Publish Date - 2022-12-12T23:51:00+05:30

వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కాక విసిగి వేశారిపోయిన అర్జీదారులు జిల్లావ్యాప్తంగా 77మంది సోమవా రం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబును పోలీస్‌ గ్రీవ్‌న్స్‌లో ఆశ్రయించి తమ గోడును విన్నవించారు. ఎస్పీ అర్జీలను స్వీకరించి సమస్యలు సత్వరం పరిష్కారించాల్సిందిగా సంబంధిత పోలీస్‌ అధి

అర్జీదారుల సమస్యలు వింటున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ క్రైం, డిసెంబరు 12: వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కాక విసిగి వేశారిపోయిన అర్జీదారులు జిల్లావ్యాప్తంగా 77మంది సోమవా రం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబును పోలీస్‌ గ్రీవ్‌న్స్‌లో ఆశ్రయించి తమ గోడును విన్నవించారు. ఎస్పీ అర్జీలను స్వీకరించి సమస్యలు సత్వరం పరిష్కారించాల్సిందిగా సంబంధిత పోలీస్‌ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. సుదూరప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల కోసం కాకినాడ రామారావుపేటకు చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ డీపీఆర్‌ స్వామి ఏర్పాటు చేసిన భోజన సదుపాయాన్ని పోలీస్‌ ఉన్నతాధికారులు వడ్డించారు. అడ్మిన్‌ ఎస్పీ పి.శ్రీనివాస్‌, ఎస్‌బీ డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్‌, కాకినాడ ట్రాఫిక్‌ డీఎస్పీ మొగలి వెంకటేశ్వరరావు, టూటౌన్‌సీఐ పెద్దిరెడ్డి రామచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising