ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంపచోడవరం ఐటీడీఏ పీవోగా నిషాంతి

ABN, First Publish Date - 2022-04-04T06:18:06+05:30

పాడేరు గిరిజన జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా తమిళనాడుకు చెందిన టి.నిషాంతిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 -పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ప్రవీణ్‌ ఆదిత్య బదిలీ
 రంపచోడవరం, ఏప్రిల్‌ 3: పాడేరు గిరిజన జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా తమిళనాడుకు చెందిన టి.నిషాంతిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటివరకు పీవోగా ఉన్న ప్రవీణ్‌ ఆదిత్యను పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా బదిలీ చేశారు.  నిషాంతి అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌(హౌసింగ్‌)గా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది.  ఇకపై రంపచోడవరం ఐటీడీఏ చైర్మన్‌గా పాడేరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వ్యవహరించనున్నారు.

Updated Date - 2022-04-04T06:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising