ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల

ABN, First Publish Date - 2022-08-31T06:36:40+05:30

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రథమ సంవత్సర ఫలితాల్లో 8వ స్థానం



కాకినాడ రూరల్‌, ఆగస్టు 30: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 18,519 మంది విద్యార్థులు హాజరుకాగా 5,786 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 31శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 15,819మంది విద్యార్థులు హాజరుకాగా 4,290మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 33 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ప్రకారం ఏపీలో తూర్పుగోదావరి జిల్లా 11వ స్థానంలోను, ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాల ఉత్తీర్ణతశాతంలో 8వ స్థానంలోనూ నిలవడం గమనార్హం.


Updated Date - 2022-08-31T06:36:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising