ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలపై మిడతల దాడి

ABN, First Publish Date - 2022-08-20T05:59:11+05:30

పిఠాపురం పట్టణంలో మొక్కలపై మిడతల దండు ఒక్కసారిగా దాడి చేసింది. జిల్లేడు మొక్కలతో పాటు పలు రకాలపై మిడతలు వాలి వాటి ఆకులను తినివేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం, ఆగస్టు 19: పిఠాపురం పట్టణంలో మొక్కలపై మిడతల దండు ఒక్కసారిగా దాడి చేసింది. జిల్లేడు మొక్కలతో పాటు పలు రకాలపై మిడతలు వాలి వాటి ఆకులను తినివేశాయి. పదుల సంఖ్యలో మిడతలు ఒకేసారి రావడంతో పలు ప్రాంతాల్లో మొక్కలు మోడుతో మిగిలాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ విధంగా దాడి చేశాయి. కెలోట్రోపిస్‌ గ్రాస్‌హోపర్స్‌గా పిలవబడే ఈ మిడతలు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటూ జిల్లేడు ఆకులను తింటూ జీవనం సాగిస్తాయని పిఠాపురం వ్యవసాయాధికారి అచ్యుతరావు తెలిపారు. వీటి వలన వరి ఇతర వ్యవసాయ పంటలకు ఏ విధమయిన నష్టం ఉండదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-08-20T05:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising