ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత కాంగ్రెస్‌దే: రుద్రరాజు

ABN, First Publish Date - 2022-08-15T06:39:06+05:30

స్వాతంత్రోద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, ఆగస్టు 14: స్వాతంత్రోద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. 75జ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా అమలాపురం పార్లమెంటు ఇన్‌చార్జి, పీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్‌ ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర చేపట్టారు. తొలుత వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు గడియార స్తంభం సెంటర్‌ వద్దకు చేరుకుని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ గౌరవ పాదయాత్రను రుద్రరాజు ప్రారంభించారు. నాయకులు చీకట్ల అబ్బాయి. అయితాబత్తుల సుభాషిణి, కామన ప్రభాకరరావు, కుడుపూడి శ్రీనివాస్‌, వంటెద్ద బాబి, నిమ్మకాయల ప్రసాద్‌, దామిశెట్టి జయ, ముషిణి రామకృష్ణారావు, దేవరపల్లి రాజేంద్రబాబు, యార్లగడ్డ రవీంద్ర, షకీలా, దోనిపాటి విజయలక్ష్మి, ఈతకోట సోమరాజు, రాయుడు రమణ, జోగి అర్జునరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-15T06:39:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising